ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు… టీఆర్ఎస్లోకి
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిన జిల్లా ఖమ్మం ఒక్కటే. ఈ జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీఆర్ఎస్లో చేరతామని కొన్ని రోజుల కిందటే వర్తమానం పంపినట్లు సమాచారం....
‘గ్రేటర్’లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే…!
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి టీఆర్ఎస్లో చేరితే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కానుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవలి...
హరీశ్రావుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్రావుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ జనగామ టీఆర్ఎస్వీ నాయకులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. కొన్నిరోజులుగా ఫేస్బుక్లో ప్రశాంత్...
ప్రఖ్యాత లక్నవరం సరస్సు పర్యాటకులతో కళకళ
గోవిందరావుపేట మండలంలోని ప్రఖ్యాత లక్నవరం సరస్సు పర్యాటకులతో కళకళలాడింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో సందర్శకుల తాకిడి అధికమైంది. సుమారు 4వేల మందికి పైగా పర్యాటకులు లక్నవరాన్ని సందర్శించారు. సరస్సులో బోటింగ్ చేస్తూ...
ఇబ్రహింపట్నంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లి నివాసం నుంచి విజయవాడ ఇబ్రహింపట్నంకు బయలుదేరి వెళ్లారు. ఇబ్రహింపట్నంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకాన్ బ్రిడ్జ్కి సీఎం శంకుస్థాపన చేయనున్నారు....
రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్లు :ఎంపీ బూర నర్సయ్యగౌడ్
స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ రిజర్వేషన్ కల్పనపై రాజకీయాలు చేస్తుందని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
రామాంతపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత…
నగరంలోని రామంతాపూర్ కేసీఆర్ నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం కేసీఆర్ నగర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా, వారిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ...
సీతారామకు గ్రీన్సిగ్నల్
గోదావరి నదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించి.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 6,74,402.47 ఎకరాలకు అందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తెలంగాణ...
సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థి కిడ్నాప్
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం నీటూరులో ఓ వ్యక్తి అపహరణకు గురయ్యారు. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థి విశ్వనాథంను దుండగులు కిడ్నాప్ చేశారు. మంగళవారం రాత్రి విశ్వనాథంను గుర్తు తెలియని వ్యక్తులు...
మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్తగా 5 విజయ డెయిరీలు
నాణ్యమైన పాల సరఫరా, క్షేత్రస్థాయిలో వ్యాపారాన్ని విస్తరించడంపై విజయ డెయిరీ దృష్టి సారించింది. మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అయిదు కొత్త డెయిరీల ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే మెదక్లో 10...